Tirupati Railway Station Renovation Updates (6)
| |

Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి

తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Masala Wada In Tirumala Anna Prasadam
| |

Tirumala Anna Prasadam : శ్రీవారి భక్తులకు శుభవార్త…అన్న ప్రసాదంలో కొత్తగా చేరిన మసాలా వడ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.

Flamingo Festival 2025 At Nelapattu Bird Sancturay
| | | |

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? టైమింగ్, టికెట్ ధర వివరాలు -Nelapattu Bird Sanctuary Guide

రెండు రెక్కలు…వేల కిమీ ప్రయాణం…అలసిసొలసిపోయే వలస పక్షుల సం ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival ) అనే పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌లో పక్షుల పండగను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చదవండి.

Flamingo Festival 2025 at nelapattu
| | |

Flamingo Festival 2025 at Nelapattu : జనవరి 18 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. ఈ వేడుక విశేషాలివే !

అరుదైన పక్షులకు తాత్కాలిక అతిథ్య ఇచ్చే నేలపట్టులో నాలుగేళ్ల తరువాత ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుక ( Flamingo Festival 2025 at Nelapattu ) విశేషాలు, ముఖ్యమైన తేదీలు ఇవే.

Flamingo Festival 2025 Facts
| | |

ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts

విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది తిరుపతిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరి . వేలాది కిమీ ప్రయాణించి సైబీరియా, రష్యా ( Russia ), ఆఫ్రికా, శ్రీలంకా ( Sri Lanka ) వంటి దేశాల నుంచి వచ్చే ఎన్నో రకాల పక్షులను చూసేందుకు ఏపీ ప్రభుత్వం ఏటా ఫ్లెమింగోస్ ఫెస్టివల్ ( Flamingos Festival 2025 Facts ) నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ విశేషాలు ఇవే…

TTD Updates 5
|

TTD Updates : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు | టిటిడి కీలక నిర్ణయాలు | టాప్ 10 నిర్ణయాలు ఇవే

తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించి సేవా కార్యక్రమాలను విస్తరించాలని టిటిడి ధర్మ మండలి ( TTD Updates ) నిర్ణయించింది. అందులో కీలకాంశాలు

Vaikunta Ekadasi In Sri Kalyana Venkateswara Temple In Srinivasa Mangapuram
|

Vaikunta Ekadasi 2024 : శ్రీనివాస మంగాపురంలో ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు , వివరాలు ఇవే | Vaikunta Ekadasi At Srinivasa Mangapuram

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

Tirmala Tirupati Devasthanam (67)
|

Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…

Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్‌ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే. 

Tirmala Tirupati Devastanam

Tirumala Updates : శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్స్..మార్చి నెల కోటా విడుదల వివరాలు

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.

TTD Updates 5
|

TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…