Charlapalli To Danapur Special Trains For Kumbh Mela
| |

చర్లపల్లి నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు… ఇవే పూర్తి వివరాలు ! Special Trains To Kumbh Mela

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.  ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లతో పాటు అదనంగా 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు చర్లపల్లి నుంచి కుంభమేళాకు (  Special Trains To Kumbh Mela

Tirupati Railway Station Renovation Updates (6)
| |

Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి

తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Cyberabad Traffic Pulse
|

ఇక నిమిషాల్లో ట్రాఫిక్ అప్డేట్స్ తెలుస్తాయి ! ట్రాఫిక్ పల్స్ లాంఛ్ చేసిన సైబరాబాద్ పోలీసులు | Cyberabad Traffic Pulse

ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ( Cyberabad Traffic Pulse ). ఈ సర్వీస్ వల్ల రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్టేడ్స్ మీ మొబైల్‌కి అందుతాయి. అది కూడా క్షణాల్లో. ఈ సేవను ఎలా పొందాలి ? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా ?

Lunar New Year 2025 dates and history and important
| | | | | |

Lunar New Year 2025 : లూనార్ న్యూ ఇయర్ అంటే ఏంటి ? దీనిని ఏఏ దేశాల్లో, ఎలా సెలబ్రేట్ చేస్తారు ? 

ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..

Government Intervenes to Rationalize Airfares for Prayagraj Flights Amid Kumbh Mela Surge
|

Airfares For Prayagraj : కుంభమేళా ఫ్లైట్స్‌ ధరలకు రెక్కలు….రంగంలోకి భారత ప్రభుత్వం…50 శాతం ధరల తగ్గింపు…ఎప్పటి నుంచి అంటే.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.

65 Lakhs Devotees Had Ram Lalla Darshan In Ayodhya In Just 96 Hours
| |

Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం

Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.

nagoba jatara 2025
|

నాగోబా జాతర అంటే ఏంటి ? ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? ఎలా వెళ్లాలి ? | Nagoba Jatara 2025

ఏడాది మొత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను ఒక్కచోటికి  చేర్చుతుంది ఈ జాతర ( Nagoba Jatara 2025 ). వారిని ఐక్యంగా ఉంచుతుంది. ఈ జాతరను పుష్య మాసంలోని అమావాస్య నాడు అర్థరాత్రి నాగశేషుడికి గంగాజలంతో అభిషేకం చేసి ప్రారంభిస్తారు.

QR Code Payment Systems In Railway Stations (1)
| |

ఇక రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి ! Railway Tickets With QR Code

దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు

numaish Childrens Day 2025 Details
|

రేపు నుమాయిష్‌లో పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ! పిల్లలతో కలిసి వెళ్లండి ! Childrens Day at Numaish 2025

నాంపల్లిలో జరిగే నుమాయిష్‌కు ప్రతీ సంవత్సరం జనవరి 31వ తేదీన చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా సెలబ్రేట్ చేస్తారు. అందులో భాగంగా పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. వారికి ఎలాంటి టికెట్ తీసుకునే ( Childrens Day at Numaish 2025 ) అవసరం లేదు. మరి నుమాయిష్ టైమింగ్ ఏంటి ? ఏజ్ లిమిట్,  చిల్డ్రన్స్ స్పెషల్ డే రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుందామా ?

Kailash Mansarovar Yatra Direct Flights
| |

కైలాష్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్…త్వరలో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ | India China Direct Flights

భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్‌ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.

Varun Tej At Ba Na Hill Station Vietnam 2
|

Travel Like Varun Tej : వరుణ్‌తేజ్‌‌లో ఒక మంచి ప్రయాణికుడు ఉన్నాడని తెలుసా? ఈ ఫోటోలు చూడండి

వరుణ్ తేజ్ తరచూ ప్రయాణాలు చేస్తూ వాటికి సంబంధించిన ( Travel Like Varun Tej )  ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అవి చూశాక అనిపిస్తుంది “Varun Tej Is A Prayanikudu”  అని. అయితే ఈ పోస్టులో లొకేషన్ ఉండదు కాబట్టి వాటి లొకేషన్ ఏంటో అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే మీ కోసం ఆ లొకేషన్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. 

Hyderabad Experium Eco Park
| | | | |

ఎక్స్‌ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park

హైదరాబాద్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park )  ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.

Kakinada To Kumbh Mela APSRTC Busses
| |

కాకినాడ నుంచి కుంభమేళాకు డైరక్ట్ ఆర్టీసీ బస్సులు…బుక్ చేయడం ఇలా | Kakinada to Kumbh Mela

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కాకినాడ నుంచి డైరక్టుగా బస్సులు ( Kakinada to Kumbh Mela ) నడపనున్నట్టు తేదీలు, చార్జీల వివరాలు తెలిపింది. పూర్తి వివరాలు….

Ten Facts About Experium Park Nursery In Hyderabad (1)
| | | |

Experium Eco Park : 25,000 అరుదైన మొక్కలతో అలరిస్తున్న ఎక్స్ పీరియం పార్క్

Experium Eco Park : హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరానికి దగ్గర్లోనే ఒక ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయిన ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభమైంది. ఈ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు అందం చూస్తూ దాని గురించి తెలుసకుందాం.

APSRTC Busses To kumbh Mela
| |

కుంభమేళాకు వెళ్లే ఏపీ ఆర్టీసి బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి ? టికెట్ ధర ఎంత ? | APSRTC Busses To Kumbh Mela

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…

maha kumh punya kshetra yatra second train from secunderabad
| | |

సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2

మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…

China Train Viral Video
| |

China Train Video : చైనా ట్రైన్‌లో టాయిలెట్ పక్కన ప్రయాణికులు…వైరల్ వీడియో

China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్. ట్రైన్‌లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.

Viral Video Of Ticketless Passangers in 3rd AC Train To Kumbh Mela 2025
| |

టికెట్ లేకుండా థర్డ్ ఏసీలో కుంభమేళా యాత్రికులు… రెండు వర్గాలుగా చీలిన నెటిజెన్లు | Train To Kumbh Mela 2025

టికెట్ దొరికినా, దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకుంటారు. అలాంటి భక్తులు కొంత మంది ఏసీ ట్రై‌న్‌లో ప్రయాణిస్తున్న ( Train To Kumbh Mela 2025 )  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Metro EV ZIP Vehicles Simplifying Commutes for Hyderabad's Metro Riders
|

Metro EV ZIP Vehicles : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక సొంత వాహనాలతో పనిలేదు

Metro EV ZIP Vehicles : ఎవరైనా ఢిల్లీ మెట్రో ( Delhi Metro ) ఎక్కి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. స్టేషన్ నుంచి బయటికి రాగానే బయట ఎన్నో ఈ రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

Prayagraj Direct Flights From Hyderabad
| | |

కుంభమేళాకు హైదరాబాద్ నుంచి SpiceJet డైరెక్ట్ ఫ్లైట్స్ | Prayagraj Direct Flights

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.