బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని (New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది.
ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
ఈ బ్రిడ్జి అనేది కేవలం రవాణ విషయంలోనే కాకుండా రామేశ్వరాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉండేలా చూస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం లభిస్తుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.