భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్‌ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge

షేర్ చేయండి

బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని (New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది.

ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

8. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా :
ప్రస్తుతం ఈ బ్రిడ్జిపై సింగిల్ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. అయితే భవిష్యత్తులో డుబుల్ లైన్ వేయాలనుకుంటే దానికి కూడా వెసులు బాటు కల్పించే విధంగా డిజైన్ చేశారు.
« of 10 »

ఈ బ్రిడ్జి అనేది కేవలం రవాణ విషయంలోనే కాకుండా రామేశ్వరాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉండేలా చూస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం లభిస్తుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!