Travel Advisory: హిమాలయాల అందాలు కాదు.. అల్లకల్లోలమే.. నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఇది చదవండి
Travel Advisory: హిమాలయాల అందాలు, ప్రశాంతమైన మఠాలు, మర్చిపోలేని సాంస్కృతిక అనుభవాలతో నేపాల్ ఎప్పుడూ పర్యాటకులకు ఒక కలల గమ్యస్థానంగా ఉంటుంది.
Asia
Travel Advisory: హిమాలయాల అందాలు, ప్రశాంతమైన మఠాలు, మర్చిపోలేని సాంస్కృతిక అనుభవాలతో నేపాల్ ఎప్పుడూ పర్యాటకులకు ఒక కలల గమ్యస్థానంగా ఉంటుంది.
ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.
సౌత్ పసిపిక్లో ఉన్న చిన్న దేశం వనవాటు (Vanuatu). చిన్నదే కాని చాలా అందమైన దేశం ఇది. ఇటీవల కాలంలో ఈ దేశం బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ దేశం ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.
భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.
పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.
హిందూ మతం భారత దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా విస్తరించింది (Hinduism Abroad) అని, నేటికీ ఆయా దేశాల్లో హిందూ మతంలోని ఆచారాలు, సంప్రదాయాలను అక్కడి ప్రజలు పాటిస్తున్నారని తెలుసా? ఆ దేశాలేంటో తెలుసుకుందామా మరి?
భూటాన్ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ (The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం (Exploring Bhutan in 2025). దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది.
2024లో 10 లక్షల మంది భారతీయులు మలేషియా సందర్శించగా, 2026 కల్లా ఆ సంఖ్యను 16 లక్షలకు ( Visit Malaysia 2026 ) పెంచుకోవాలని అనుకుంటోంది మలేషియా. అందులో భాగంగా విజిట్ మలేషియా అనే మిషన్ ప్రారంభించింది. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు మలేషియా టూరిజం ప్రతినిధులు.