Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (1)
|

సికింద్రాబాద్ నుంచి మొదలైన మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra

తెలుగు రాష్ట్రాల నుంచి మహ కుంభ మేళాకు భారత్ గౌరవ్ యాత్ర టూరిస్ట్ ట్రైన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర ( Maha Kumbh Punya Kshetra Yatra )పేరుతో నడిచే ఈ ప్రత్యేక ట్రైను సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాశీ, అయోధ్యా నగరాలలో ఉన్న తీర్థ క్షేత్రాలను కవర్ చేయనుంది. ఈ రైలు యాత్ర విశేషాలు ఇవే

Maha Kumbh Mela Darshan From Train
|

Maha Kumbh Mela View : రాత్రి వేళలో కుంభ మేళా వైభవాన్ని చూపించిన ప్రయాణికుడు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన కుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది కుంభ మేళాకు ( Maha Kumbh Mela View ) వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే కుంభ మేళాకు వెళ్లని వాళ్ల కోసం ఆ వైభవం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ప్రయాణికుడు. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి కుంభమేళా ప్రాంగణాన్ని చూపించాడు. ఈ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటున్నారు నెటిజెన్లు.

Mee Ticket App By Telagnana
|

Mee Ticket App : దేవాలయాల దర్శనం నుంచి పార్కుల వరకు ఒకే యాప్‌లో అన్ని టికెట్లు

తెలంగాణలో సందర్శనీయ ప్రాంతాలు, పార్కులు, మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇకపై మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు  ” మీ టికెట్  ”  ( Mee Ticket App )  ఒకే యాప్‌ వినియోగించి బుక్ చేసుకోవచ్చు.

hyderabad numaish 2025
| | | |

Prisons Department Stall : నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఖైదీలు తయారుచేసిన వస్తువులు…

హైదరాబాద్‌లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్‌ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్‌ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తారు.

హైదరాబాద్ నుమాయిష్‌ ఫస్ట్ డే ఎలా ఉందో చూడండి | Hyderabad Numaish 2025
| |

హైదరాబాద్ నుమాయిష్‌ ఫస్ట్ డే ఎలా ఉందో చూడండి | Hyderabad Numaish 2025

హైదరాబాద్‌‌ ప్రజలు తప్పకుండా వెళ్లే ఈవెంట్‌లో నుమాయిష్ కూడా ఒకటి. జనవరి 1న ప్రారంభం అవ్వాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ ( Nampally Exhibition 2025 ) 3వ తేదీన ప్రారంభం అయింది. ప్రారంభోత్సవానికి వెళ్లి అది కవర్ చేసి, ఫస్ట్ డే నుమాయిష్ ‌ఎలా ఉందో మీకు చూపించాలని ఈ పోస్టు పెడుతున్నాను.

84th All India Industrial Exhibition Numaish 2025

Numaish 2025 Opening : నేడు ప్రారంభం కానున్న నుమాయిష్..టికెట్ ధర, టైమింగ్, ఎలా చేరుకోవాలి మరిన్ని వివరాలు

హైదరాబాద్‌లో ఏ‌టా జరిగి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 3వ తేదీన ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ( Numaish 2025 Opening ) ప్రారంభం అవుతుంది. టికెట్ ధర, టైమింగ్ మరిన్ని వివరాలు…

Hyderabad To Phuket Direct Flights By Air India Express 2
| |

హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు డైరక్ట్ ఫ్లైట్…లాంచ్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ | Hyderabad To Phuket Direct Flights

థాయ్‌లాండ్‌ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.

IRCTC Maha Kumbh Gram (1)
|

మహాకుంభ గ్రామంలో టెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ? | IRCTC Maha Kumbh Gram

మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.

Hyderabad Trafic Rules On New Year EVe

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ట్రాఫిక్ ఆంక్షలు, ఫ్లైఓవర్లు మూసేస్తారు..ఈ రెండు తప్పా | Hyderabad New Year 2025 Travel Guide

ఒక వేళ మీరు న్యూ ఇయర్ సందర్భంగా ( Hyderabad New Year 2025 ) ట్యాంక్‌బండ్ వెళ్లాలని అనుకుంటే ఈ ప్రాంతాల్లోనే మీ వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది.

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information
| |

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.

Hyderabad Numaish 2025
|

హైదరాబాద్ నుమాయిష్ చరిత్ర, ఎప్పుడు వెళ్లాలి ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ఇంఫర్మేషన్ | Hyderabad Numaish 2025

1938 లో నాటి హైదరాబాద్ సంస్థానం సమయంలో పబ్లిక్ గార్డెన్‌లో తొలి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. తరువాత 1946 లో ఎగ్జిబిషన్‌ను ఇప్పుడు ఉన్న ప్రాంతానికి తరలించారు. నుమాయిష్ ( Hyderabad Numaish 2025 ) గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

కుంభ మేళాలో తప్పిపోతే ఏం చేయాలి ? | Missing In Maha Kumbh 2025

Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.

Digital annadana tokens for Devotees Visiting Bhadrachalam Lord Rama Temple In Telangana
| | |

భద్రాద్రి రామయ్య భక్తులకు డిజిటల్ అన్నదాన టోకెన్లు.. | Bhadrachalam Temple Annadanam Digital Tokens

భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

Maha Kumbh Mela 2025
| |

కుంభ మేళాలో పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ? వాటి తేదీలేంటి ? | What Is Shahi Snan In Maha kumbh Mela 2025

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి. 

a group of flamingos standing in water
| |

Flamingo Festival 2025 : సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు మారాయా ? ..కొత్త తేదీలు ఇవేనా ?

2025 జనవరిలో జరగాల్సిన సూళ్లూరు పేట ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival 2025 ) తేదీలు మారినట్టు సమాచారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ తేదీలు మారినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

honeymoon destinations thailand prayanikudu
| |

Thailand e-Visa : 2025 జనవరి నుంచి అందుబాటులోకి థాయ్ ఈ వీసా…ఇలా అప్లై చేయండి

థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. 2025 జనవరి 1వ తేదీ నుంచి థాయ్ కింగ్డమ్ ( Thai Kingdom ) అంతర్జాతీయంగా ఈ వీసా సేవలను ప్రారంభించనుంది. దాని కోసం కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రయాణికులు ఈ వీసా ( Thailand e-visa ) అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఈ దేశంలో అడుగు పెట్టడానికి ముందే మీకు ప్రయాణ అనుమతి లభించనుంది.

Vaikunta Ekadasi In Sri Kalyana Venkateswara Temple In Srinivasa Mangapuram
|

Vaikunta Ekadasi 2024 : శ్రీనివాస మంగాపురంలో ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు , వివరాలు ఇవే | Vaikunta Ekadasi At Srinivasa Mangapuram

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.

Telangana Tourism Information center In Hyderabad Rajiv Gandhi Airport (2)
| |

Telangana Tourism : హైదరాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం సమాచార కేంద్రం ప్రారంభం…దీని వల్ల ప్రయోజనాలు ఇవే!

పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

Tirmala Tirupati Devasthanam (67)
|

Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…

Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్‌ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే.