Ukraine Restores E-Visa
| |

భారత్‌తో సహా 45 దేశాలకు ఈ- వీసా సేవలను పునరుద్ధరించి ఉక్రెయిన్… చూడాల్సిన టాప్ 5 ప్రదేశాలు | Ukraine Restores E-Visa

పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్‌లో పెట్టింది ఉక్రెయిన్‌. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. 

Dwarapudi Adi Yogi Statue Details (4)
| | | |

ద్వారపూడిలో 60 అడుగుల భారీ ఆదియోగి విగ్రహం, విశేషాలు, గైడ్ | Dwarapudi Adiyogi Statue

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆదియోగి విగ్రహం (Dwarapudi Adiyogi Statue) ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి ఆయ్యప్ప ఆలయం ప్రాంగణంలో 60 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా (Third Biggest Adiyogi Statue) చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. 

South Central Railway Services To Maha Kumbh Mela 2025
| |

మహా కుంభ మేళా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన పనితీరు| South Central Railways

ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:

IndiGo Launches Direct Flights from Hyderabad to Madinah, Connecting Travelers to a Sacred Destination
| |

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్ ప్రారంభించిన ఇండిగో | Hyderabad To Madinah Direct Flight

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. (Hyderabad To Madinah Direct Flights ) ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (GMR Hyderabad International Airport Ltd) ప్రకటించింది. 

Pakistan Airport Viral Video Reactions

Viral Video : పాకిస్తాన్‌ ప్రయాణికుల వింత అవతారం.. దుప్పట్లను శాలువాలా చుట్టుకుని ఎయిర్‌పోర్ట్ వాక్

పాకిస్తాన్‌కు చెందిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి (Viral Video) చేస్తోంది. ఇందులో పాకిస్తాన్ ప్రయాణికులు వింతైన అవతారంలో దర్శనం ఇస్తారు. అయితే ఇందులో వారు వేసుకుంది ఏ డిజైనర్ ఔట్‌ఫిట్ అని అనుకోండి. విమానంలో అందించే ఎయిర్‌లైన్ బ్లాంకెట్స్‌ను కొట్టేసి వాటిని శరీరానికి చుట్టేసి దర్జాగా ఎయిర్‌పోర్టులోంచి బయటికి వెళ్లారు అని అంటున్నారు నెటిజెన్లు.

Peaceful Countries
| |

Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు

ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో వివిధ కారణాల వల్ల అశాంతి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని 2025 అంతర్జాతీయ పీస్ ఇండెక్స్ ( 2025 International Peace Index) చెబుతోంది.అయితే కొన్ని దేశాలు ప్రశాంతతకు (Peaceful Countries) మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఇవే.. 

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)
| | |

Srinivasa Mangapuram: యోగా నరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..

Lake Shore in Moun, Uzbekistan
| | |

Uzbekistan : భారతీయులకు ఫ్రీ వీసా అందించే యోచనలో ఉజ్బెకిస్తాన్

ప్రపంచ పర్యాటక రంగంలో (World Tourism) భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వివిధ దేశాలు భారతీయులను తమ దేశానికి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. తాజగా ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) కూడా భారతీయులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.

Goa Carnival 2025
| | |

Goa Carnival 2025 : గోవా కార్నివాల్‌కు సర్వం సిద్దం…ఎప్పటి నుంచి అంటే..

గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.

air arabia
|

Air Arabia: చవక బాబోయ్ చవక, రూ.5,914 కే ఎయిర్ అరేబియా టికెట్ | Super Seat Sale

మిడిల్ ఈస్ట్‌తో పాటు నార్త్ అమెరికాలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ అరేబియా (Air Arabia) మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా బడ్జెట్ ప్రయాణికుల కోసం సూపర్ సీట్ సేల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 5 లక్షల సీట్లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Pawan Kalyan Took Holy Dip In Kumbh Mela (6)
| |

Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

Kotappakonda is Getting Ready for Maha Shivaratri 2025
| |

Kotappakonda: మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతున్న కోటప్పకొండ…ట్రావెల్ గైడ్

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు (Kotappakonda) పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.దూర దూరం నుంచి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Maha Kumbh Mela 2025 Last Day

మహా కుంభ మేళా తేదీలను పొడగించనున్నారా? అధికారులు ఏమంటున్నారు? | Maha Kumbh Mela 2025

ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజు కుంభ మేళా (Maha Kumbh Mela 2025) ముగియనుంది. అయితే ఈ సమయంలో మహా కుంభమేళాను పొడగించనున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు ముందుగా నిర్ణయించిన తేదీలకే మహాకుంభమేళా పరిమితం అవుతుంది అని తెలిపారు.

Numaish 2025 Wraps Up

తక్కువ సందర్శకులు, ఎక్కువ వ్యాపారంతో ముగిసిన నుమాయిష్ | Numaish 2025 Wraps Up

హైదరాబాద్ యాన్యువల్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ( All India Industrial Exhibition), మనం ముద్దుగా నుమాయిష్ అని పిలుచుకునే ఈ ప్రదర్శన 84వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 17తో ముగిసింది (Numaish 2025 Wraps Up) . హైదరాబాద్ వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ ఈ ఏడాది కూడా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. 

Lord Krishan Statue By Arun Yogi Raj in Hyderabad (14)
| | | |

Arun Yogiraj : అయోధ్యా బాల రాముడి విగ్రహం…హైదరాబాద్‌లో కృష్ణుడి విగ్రహం..చెక్కింది ఒకే శిల్పి

అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..

Spiritual Ghats In Varanasi
| |

Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

UAE Visa On Arrival
| | | |

UAE Visa On Arrival : భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోన్న యూఏఈ…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. వీసా ఆన్ అరైవల్ (UAE Visa On Arrival) పథకాన్ని కొనసాగింపుగా సింగాపూర్, జపాన్ వంటి ఆరు దేశాల వ్యాలిడ్ వీసా ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా అందించనుంది యూఏఈ. దీని వల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.

Hyderabad Numaish 2025
| |

43 రోజుల్లో హైదారాబాద్ నుమాయిష్‌ను ఎంత మంది సందర్శించారో తెలుసా ? | Hyderabad Numaish 2025

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE 2025) అని కూడా పిలుస్తుంటారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ నుమాయిష్‌‌ను (Hyderabad Numaish 2025) ఇప్పటి వరకు 17.46 లక్షల మంది సందర్శించారు. 

new Pamban Railway Bridge
| | |

భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్‌ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge

బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని ( New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది. ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు

Adi Kumbeswarar Temple, Kumbakonam
| | | |

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల దర్శన విశేషాలు | తమిళనాడులో ఏఏ ఆలయాలు దర్శించుకున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.