మథుర, వృందావన్ లేదా బర్సానా? హోలి కోసం బెస్ట్ ప్లేస్ ఏది? | Mathura Holi Travel
Mathura Holi Travel : కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికి అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మథుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి.
Mathura Holi Travel : కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికి అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మథుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి.
Spiti Valley Travel : అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు… వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్శబ్ద నాటకం. మధ్యాహ్నం సూర్య కిరణాల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది.
Pelling Summer Travel : ఎండాకాలంలో నార్త్ ఈస్ట్ అందం ఏ మాత్రం తగ్గదు. మరీ ముఖ్యంగా సెవెన్ సిస్టర్స్కు బ్రదర్ లాంటి స్టేట్ అయిన Sikkim లోని Pelling సమ్మర్లో ఇంకా బాగుంటుంది.
Araku Valley In Summer : ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకు లోయ ఎండాకాలంలో పర్యాటకులకు రిలీఫ్ ఇచ్చే ఒక అందమైన డెస్టినేషన్. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా, అరకులో వాతావరణం తక్కువ ఉష్ణోగ్రతతో చల్లగా, బ్రైట్గా ఉంటుంది.
Udaipur: వసంత కాలంలో రాజస్థాన్లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.
Kashi Vishwanath : గంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు.
Daksheshwar Mahadev Temple: దక్ష ప్రజాపతికి తన కూతురు సతీ దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మహా యాగాన్ని నిర్వహించినప్పుడు సతీ దేవిని, మహా శివుడిని ఆహ్వానించడు.
Karni Mata Rat Temple : రాజస్థాన్లో ఉన్న దేశ్నోకే అనే చిన్న ఎడారి పట్టణంలో ఒక డిఫరెంట్ ఆలయం ఉంది. మొత్తం భారతదేశంలోనే ఇలాంటి మరో ఆలయం లేదు. అదే కర్నీ మాతా ఆలయం.
Key Monastery Spiti : మన దేశంలో ఉన్న అనేక అద్భుతమైన ప్రదేశాల గురించి ఇంకా చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఇటీవల మాట్లాడారు.
Andhra Pradesh Travel : చలికాలం అంటే ఏ పర్యాటక ప్రాంతమైనా బాగా రద్దీగా ఉంటుంది. కానీ మీకు రష్గా ఉన్న ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా, స్లోగా, మీనింగ్ఫుల్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా అండర్రేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి.
Amarnath Cave Temple : హిమాలయాల మధ్యలో, మంచు గుహలో మహాశివుడు రాతిరూపంలో కాదు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు.
కశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
Bidar Fort Travel : కర్నాటక తెలంగాణ బార్డర్ దగ్గర్ ఉన్న బీదర్ కోట అనేది సాధారణ క్రౌడ్ కోసం కాదు. ప్రశాంతంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకునేవారి కోసం ఒక మంచి డెస్టినేషన్ ఇది.
Vanjangi 2026 Guide : ఆంధ్రప్రదేశ్లో సన్రైజ్ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్రైజ్ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
Sonmarg Avalanche: క్షణాల్లో ఇళ్లను మంచేసిన మంచు గడ్డ.. CCTVలో అంతా రికార్డుసెంట్రల్ కశ్మీర్లో ఉన్న సోన్మార్గ్ ప్రాంతంలో ఒక భారీ మంచు గడ్డ (Avalanche) స్థానిక నివాస ప్రాంతాల వైపు జారిపడింది.
Manali Nightmare : భారీగా కురిసిన హిమపాతం వల్ల 8 కిమీ మేరా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా మంది వాహనాలు వదిలి ముందుకు వెళ్లిపోతున్నారు.
Hampi : హంపి అంటే చాలా మంది “శిథిలాల నగరం” లేదా Hampi Ruins అని పిలుస్తుంటారు. కానీ హంపీలో అడుగుపెట్టగానే మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఇవి శిథిలాలు కాదు. ఇవి ఒక పురాతన నగరానికి మిగిలిన జ్ఞాపకాలు.
Visakha Araku Utsav 2026 Advisory : విశాఖపట్టణం, అరకు లోయ, అనకాపల్లి కేంద్రంగా Visakha Araku Utsav 2026 జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగే ఈ వేడుకలకు సందర్శకులు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పాల్గొనవచ్చు.
Tawang Travel Guide : కొన్ని ప్రదేశాలు కనిపించి మాయం అవుతాయి. మరికొన్ని ప్రదేశాలు మనసులో నిలిచిపోతాయి. తవాంగ్ అలాంటి ప్రదేశమే. ఈ ఆర్టికల్లో తవాంగ్ విశేషాలు, ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చేయాలి ? ఏం తినాలి, ట్రావెల్ టిప్స్ అందిస్తున్నారు ప్రయాణికుడు.
Indrakeeladri Sri Panchami 2026 : మాఘ శుద్ధ పంచమి సందర్భంగా 2026 జనవరి 23వ తేదీన (శుక్రవారం) ఇంద్రకీలాద్రిలో శ్రీ పంచమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.