TTD Donation Perks: తిరుమలలో రూ. కోటి విరాళంగా ఇస్తే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా?

TTD Updates 5

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. కోటి విరాళంగా ఇచ్చే (TTD Donation Perks) భక్తులకు ప్రత్యేేక సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు పూర్తివివరాలతో ఒక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలిపి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిచింది.

ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మెత్సవాలు | Vontimitta Brahmotsavam 2025

Vontimitta Brahmostavam 2025

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ  నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు. 

హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ప‌ట్టాభి రాముడు | Sri Kodandarama Temple in Tirupati

Tirupati Kodandarama Swamy HANUMANTA VAHANA SEVA

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

కుమారధార తీర్థ ముక్కోటికి TTD విస్తృత ఏర్పాట్లు | Kumaradhara Theertha Mukkoti

Kumaradhara-Pasupudhara Theertha Mukkoti

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. 

తెప్పోత్సవం: 2వ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారిని దర్శించుకున్న భక్తులు | Tirumala Teppotsavam 2025

Tirumala Teppotsavam 2025

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి.  2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.

ఒంటిమిట్టలో వైభవంగా మహాశాంతి అభిషేకం…మార్చి 9న మహా సంప్రోక్షణ కార్యక్రమం | Maha Shanti Abhishekam

Maha Shanti Abhishekam at Vontimitta

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 2025 మార్చి 8వ తేదీన మహాశాంతి అభిషేకం (Maha Shanti Abhishekam) శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఒంటిమిట్ట ఆలయంలో మహా సంప్రోక్షణం , అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవం | Vontimitta Temple

Maha Samprokshanam Programs Commence at Vontimitta Temple

వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Vontimitta Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రచారం వేగంగా జరుగుతోంది. మరెన్నో విషయాలు ఈ పోస్టులో

TTD Updates : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు | టిటిడి కీలక నిర్ణయాలు | టాప్ 10 నిర్ణయాలు ఇవే

TTD Updates 5

తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించి సేవా కార్యక్రమాలను విస్తరించాలని టిటిడి ధర్మ మండలి ( TTD Updates ) నిర్ణయించింది. అందులో కీలకాంశాలు

error: Content is protected !!