maha kumh punya kshetra yatra second train from secunderabad
| | |

సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2

మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…

China Train Viral Video
| |

China Train Video : చైనా ట్రైన్‌లో టాయిలెట్ పక్కన ప్రయాణికులు…వైరల్ వీడియో

China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్. ట్రైన్‌లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.

Viral Video Of Ticketless Passangers in 3rd AC Train To Kumbh Mela 2025
| |

టికెట్ లేకుండా థర్డ్ ఏసీలో కుంభమేళా యాత్రికులు… రెండు వర్గాలుగా చీలిన నెటిజెన్లు | Train To Kumbh Mela 2025

టికెట్ దొరికినా, దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకుంటారు. అలాంటి భక్తులు కొంత మంది ఏసీ ట్రై‌న్‌లో ప్రయాణిస్తున్న ( Train To Kumbh Mela 2025 )  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

IRCTC book Now Pay Later Updates
| | |

ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?- IRCTC Book Now Pay Later

రైల్వే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ తీసుకువచ్చింది ఐఆర్‌సిటీసి. ఇక జేబులో డబ్బు లేకున్నా సరే టికెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశం కల్పిస్తోంది. బుక్ నౌ పే లేటర్ ( IRCTC Book Now Pay Later ) స్కీమ్ వల్ల ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందామా..

Mumbai Hyderabad Bullet Train
| | |

India’s Fastest Train : 2 గంటల్లో 508 కిమీ ప్రయాణం…2026 లో తొలి బుల్లెట్ ట్రైన్ సిద్ధం

భారతదేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ముంబై – అహ్మదాబాద్‌ను కనెక్ట్ చేసే తొలి బులెట్ ట్రైన్ ( India’s Fastest Train ) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేవలం 2 గంటల్లోనే 508 కిమీ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది.

Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (1)
|

సికింద్రాబాద్ నుంచి మొదలైన మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra

తెలుగు రాష్ట్రాల నుంచి మహ కుంభ మేళాకు భారత్ గౌరవ్ యాత్ర టూరిస్ట్ ట్రైన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర ( Maha Kumbh Punya Kshetra Yatra )పేరుతో నడిచే ఈ ప్రత్యేక ట్రైను సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాశీ, అయోధ్యా నగరాలలో ఉన్న తీర్థ క్షేత్రాలను కవర్ చేయనుంది. ఈ రైలు యాత్ర విశేషాలు ఇవే

Attari Sham Singh Railway Station
| | |

భార‌త్‌ చివరి రైల్వే స్టేషన్.. ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలి అంటే వీసా అవసరం – Attari Railway Station

మామూలుగా ఒక రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే ప్లాట్‌ ఫామ్ టికెట్ కావాలి. అయితే ఈ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే మాత్రం వీసా కావాలి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ పేరు అట్టారి రైల్వే స్టేషన్ ( Attari Railway Station ). ఈ స్టేషన్ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

Spl Trains To Maha Kumbh Mela From Vijayawada and Andhra Pradesh
| |

తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు మరో 26 రైళ్లు | Spl Trains to Kumbh Mela

మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్‌తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.

IRCTC Maha Kumbh Gram (1)
|

మహాకుంభ గ్రామంలో టెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ? | IRCTC Maha Kumbh Gram

మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information
| |

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.

Telugu Devotees In Kumbh Mela
| | |

కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 16 ప్రత్యేక ట్రైన్లు | Spl Trains To Kumbh Mela 2025 From Telugu States

2025 లో జరగబోయే మహాకుంభ మేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ( South Central Railway ) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని గమనించి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ( Trains To Kumbh Mela 2025 ) ప్రకటించింది.

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains From Vizag
|

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains From Vizag

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఈ మేళాకు వెళ్లాలనుకుంటున్న తీర్థయాత్రికుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ( East Coast Railway) ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు విశాఖపట్టణం నుంచి గోరఖ్‌పూర్, దీన్ దయాల్ ఉపధ్యాయ రైల్వేష్టేషన్ ( Maha Kumbh Mela Trains )  వరకు వెళ్లనున్నాయి

SECUNDERABAD Station Maha Kumbha Punya Kshetra Yatra

Kumbh Mela 2025 : సికింద్రాబాద్ నుంచి మహాకుంభ పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్…టికెట్, సదుపాయాల వివరాలు ఇవే

2025 లో జరగనున్న కుంభమేళకు ( Kumbh Mela 2025) వెళ్లాలని భావిస్తున్న తెలుగు వారికి ఐఆర్‌సీటీసీ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ప్రత్యేక రైలు ప్రకటించింది. ఈ ట్రైన్ రాకతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులకు అందుబాటులో ఉండనున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్ల ( Bharat Gaurav Trains) సంఖ్య కూడా పెరిగింది.

10 Facts About Bhakra -Nangal Train (2)
| | |

Bhakra Nangal Train: ప్రపంచంలో, టికెట్ తీసుకోకుండా నడిచే ఒకే ఒక ట్రైన్ ఇదే

డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ నడవదు అంటారు. కానీ 75 ఏళ్ల నుంచి ఒక ట్రైన్ నడుస్తోంది. అది కూడా ప్రయాణికుల నుంచి ఒక్క పైసా చార్జీ చేయకుండా నిర్విరామంగా సేవలు కొనసాగిస్తోంది. ఆ ట్రైనే భాక్రా నంగల్ ( Bhakra Nangal Train ) ట్రైన్. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ? ఎందుకు ఫ్రీగా నడుపుతున్నారు ? ఇలాంటి మరెన్నో విశేషాలు మీకోసం…

Indian Railways : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, 5 కారణాలు ఇవే!
| | |

Indian Railways : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, 5 కారణాలు ఇవే!

7300 రైల్వే స్టేషన్లు 67,000 కిలో మీటర్ల లైన్లతో కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది ఇండియన్ రైల్వే (indian railways) . అయితే మన దేశంలో ఒక రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు.ఆ రాష్ట్రమే…