India Tourism : అక్టోబర్లో ఎక్కడికి వెళ్దాం? చల్లని వాతావరణం, పచ్చని అందాలు ఈ 3 ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
Lord Ganesh : వినాయక చవితి వచ్చిందంటే చాలు, దేశమంతా భక్తి భావంతో నిండిపోతుంది.
Travel Tips 07 : హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ఉప్పొంగుతున్న నదులు మనసును కట్టిపడేస్తాయి. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా అంచనాలకు అందకుండా (Himalayan Tours In Monsoon) మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్బర్స్ట్లు, వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
Uttarkashi Cloudburst : దేవ్ భూమి ఉత్తరాఖండ్లోని ఒక గ్రామం కుండపోత వర్షం వల్ల క్షణాల్లో మాయమైంది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే టైమ్ కూడా ఇవ్వనంత మెరుపు వేగంతో వచ్చిన మట్టి బురదతో ఉన్న భారీ వరద ఒక గ్రామాన్ని కొన్ని సెకన్లల వ్యవధిలో మింగేసింది.
Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్లో వీడియో చేశాను.
హిందూ పౌరాణికాల్లో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksheshwar Mahadev Temple) కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లోని కంఖాల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.
Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.
Travel Point: వర్షాకాలంలో షిమ్లా (Shimla), మనాలి లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నారా ? లేదా లేదా ఛార్ ధామ్ యాత్రకు బయల్దేరాలి అనుకుంటున్నారా ? అయితే మీ ఈ ఆలోచనలకు బ్రేకులు వేయండి.
Char Dham Yatra : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో శిలాయ్ బ్యాండ్ వద్ద శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక కార్మికుల క్యాంప్ పై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు
Panch Kedar : ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.
Valley of Flowers : ఉత్తరాఖండ్లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడి పచ్చిక బయళ్ళు అద్భుతమైన ఆల్పైన్ పూలతో నిండిపోయి, ఒక కలల ప్రపంచంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది.
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.
నమస్కారం, ప్రయాణికుడు ట్రావెల్ బ్లాగ్కు స్వాగతం. ఈ రోజు హరిద్వార్లోని అతి పవిత్రమైన మా చండీదేవి ఆలయం (Maa Chandi Devi Temple) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శివాలిక్ పర్వత శ్రేణుల్లో నీల్ పర్వత్పై కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్మాత్మికంగానే కాదు…చారీత్రత్మకంగా, పౌరాణికంగా కూడా అతి విశిష్టమైనది.
ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025) వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు.
ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది.
భారత దేశంలోని చివరి గ్రామంల అయిన మానా నుంచి మానా నుంచి పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ కోసం ఏదారిలో అయితే వెళ్లారో ఆ దారిలోనే ఉన్న వసుధారా ఫాల్స్(Vasudhara Falls) వైపు బయల్థేరాను. ఈ జలపాతం నీరు పాపులపై పడదు అంటారు. నారాయణుడు తపస్సు చేసిన చోటు కూడా ఈ ట్రెక్లో చూశాను.
Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను.
కేదార్నాథ్కు వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రతిష్ఠాత్మకమైన రోప్వే ప్రాజెక్టుకు (Kedarnath Ropeway) కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ఈ రోప్వే అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్కు వెళ్లే భక్తుల శారీరక శ్రమ తగ్గనుంది. గతంలో ట్రెక్కింగ్కు పట్టే సమయం 8 నుంచి 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గనుంది.
“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.
Oldest Hill Stations : భారతదేశం ఎన్నో అందమైన ప్రదేశాలకు నెలవు. ఇక్కడ దేశ వ్యాప్తంగా ఎన్నో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోండగా… మరికొన్ని హిల్ స్టేషన్స్ మాత్రం కొన్ని వందల శతాబ్దాల నుంచి పర్యాటకులను అలరిస్తున్నాయి.