Shri Ramayana Yatra 5th edition
|

Shri Ramayana Yatra Returns : జూలై 25 నుంచి శ్రీరామయణ యాత్ర షురూ..ధర ఎంతో తెలుసా ?

Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్‌ను ప్రకటించింది.

Dakshweswar Mahadev Temple
| | |

హరిద్వార్‌లో శివుడి రౌద్ర రూపం.. | Daksheswar Mahadev Temple

Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్‌లో వీడియో చేశాను. 

Kedarnath Yatra 2025
|

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

Indias Last Village By Prayanikudu
| | | |

Mana : భారత్‌లో చివరి గ్రామం…ఇక్కడే సరస్వతి నది పుట్టేది | India’s Last Village

Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను. 

night safari
| |

Night Safari : దేశంలో తొలి నైట్ సఫారీ…ఇక రాత్రి సమయంలో వన్యప్రాణలను చూడవచ్చు

నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర  ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి. 

Next Kumbh Melas
| | | | |

నెక్ట్స్ మహా కుంభమేళా ఎప్పుడు ? వచ్చే 144 ఏళ్ల వరకు జరిగే కుంభమేళాల పూర్తి వివరాలు | Next Kumbh Melas 

కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.

Hitchhiking to the Maha Kumbh A Journey of Human Connection and Cultural Immersion by divya fofanii
| |

పైసా ఖర్చు లేకుండా కుంభ మేళా వెళ్లిన కంటెంట్ క్రియేటర్ | Hitchhiking to the Maha Kumbh 

కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్‌హైకింగ్‌తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.

South Central Railway Services To Maha Kumbh Mela 2025
| |

మహా కుంభ మేళా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన పనితీరు| South Central Railways

ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:

Pawan Kalyan Took Holy Dip In Kumbh Mela (6)
| |

Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

Spiritual Ghats In Varanasi
| |

Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

women Travel In Railway Bathroom to Kumbh Mela
| |

Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలె‌ట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్ 

Viral Video: ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Prayagraj Traffic Jam
| |

Prayagraj Traffic: మహా కుంభమేళాలో 300 కిమీ మహా ట్రాఫిక్ జామ్

ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో సుమారు 300 కిమీ మేరా రహాదారులు అన్నీ కూడా వాహనాలతో  నిండిపోయాయట ( Prayagraj Traffic). దీనిని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మహా ట్రాఫిక్ జామ్ అని పిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి, లఖ్‌నవు, కాన్పూర్ నుంచి వచ్చేదారుల్లో అయితే బంపర్‌టు బంపర్ ట్రాఫిక్ జామ్‌ ఉందట.

Telugu Devotees to kumbh Mela
| | | |

కుంభమేళా: ఖర్చు విషయంలో తెలుగు భక్తులు.. తగ్గేదేలే | Telugu Devotees To Kumbh Mela

“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.

Charlapalli To Danapur Special Trains For Kumbh Mela
| |

చర్లపల్లి నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు… ఇవే పూర్తి వివరాలు ! Special Trains To Kumbh Mela

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.  ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లతో పాటు అదనంగా 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు చర్లపల్లి నుంచి కుంభమేళాకు (  Special Trains To Kumbh Mela

65 Lakhs Devotees Had Ram Lalla Darshan In Ayodhya In Just 96 Hours
| |

Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం

Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.

Kakinada To Kumbh Mela APSRTC Busses
| |

కాకినాడ నుంచి కుంభమేళాకు డైరక్ట్ ఆర్టీసీ బస్సులు…బుక్ చేయడం ఇలా | Kakinada to Kumbh Mela

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కాకినాడ నుంచి డైరక్టుగా బస్సులు ( Kakinada to Kumbh Mela ) నడపనున్నట్టు తేదీలు, చార్జీల వివరాలు తెలిపింది. పూర్తి వివరాలు….

APSRTC Busses To kumbh Mela
| |

కుంభమేళాకు వెళ్లే ఏపీ ఆర్టీసి బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి ? టికెట్ ధర ఎంత ? | APSRTC Busses To Kumbh Mela

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…

maha kumh punya kshetra yatra second train from secunderabad
| | |

సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2

మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…

Things To On Mauni Amavasya
|

మౌని అమవాస్య అంటే ఏంటి ? ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? | Mauni Amavasya 2025

Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌనీ అమావాస్యను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈరోజున నదీలో లేదా పవిత్ర నదీ నీటితో స్నానం చేసినా ముక్తి లభిస్తుంది అని చాలా మంది నమ్మకం. నదీ స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

Viral Video Of Ticketless Passangers in 3rd AC Train To Kumbh Mela 2025
| |

టికెట్ లేకుండా థర్డ్ ఏసీలో కుంభమేళా యాత్రికులు… రెండు వర్గాలుగా చీలిన నెటిజెన్లు | Train To Kumbh Mela 2025

టికెట్ దొరికినా, దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకుంటారు. అలాంటి భక్తులు కొంత మంది ఏసీ ట్రై‌న్‌లో ప్రయాణిస్తున్న ( Train To Kumbh Mela 2025 )  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.