నెక్ట్స్ మహా కుంభమేళా ఎప్పుడు ? వచ్చే 144 ఏళ్ల వరకు జరిగే కుంభమేళాల పూర్తి వివరాలు | Next Kumbh Melas 

Next Kumbh Melas

కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.

పైసా ఖర్చు లేకుండా కుంభ మేళా వెళ్లిన కంటెంట్ క్రియేటర్ | Hitchhiking to the Maha Kumbh 

Hitchhiking to the Maha Kumbh A Journey of Human Connection and Cultural Immersion by divya fofanii

కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్‌హైకింగ్‌తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.

మహా కుంభ మేళా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన పనితీరు| South Central Railways

South Central Railway Services To Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:

Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

Pawan Kalyan Took Holy Dip In Kumbh Mela (6)

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

మహా కుంభ మేళా తేదీలను పొడగించనున్నారా? అధికారులు ఏమంటున్నారు? | Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025 Last Day

ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి రోజు కుంభ మేళా (Maha Kumbh Mela 2025) ముగియనుంది. అయితే ఈ సమయంలో మహా కుంభమేళాను పొడగించనున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు ముందుగా నిర్ణయించిన తేదీలకే మహాకుంభమేళా పరిమితం అవుతుంది అని తెలిపారు.

Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

Spiritual Ghats In Varanasi

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలె‌ట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్ 

women Travel In Railway Bathroom to Kumbh Mela

Viral Video: ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

11 Epic Traffic Jams: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన 11 ట్రాఫిక్ జామ్స్ ఇవే !

Biggest Traffic Jams In World

చరిత్రను తవ్వి తీస్తే బయటికి వచ్చిన టాప్ 11 ట్రాఫిక్ జామ్స్ (11 Epic Traffic Jams)  ఇవే అని తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మన దేశంలో ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఇంకా కొనసాగుతోంది. 

Prayagraj Traffic: మహా కుంభమేళాలో 300 కిమీ మహా ట్రాఫిక్ జామ్

Prayagraj Traffic Jam

ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో సుమారు 300 కిమీ మేరా రహాదారులు అన్నీ కూడా వాహనాలతో  నిండిపోయాయట ( Prayagraj Traffic). దీనిని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మహా ట్రాఫిక్ జామ్ అని పిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి, లఖ్‌నవు, కాన్పూర్ నుంచి వచ్చేదారుల్లో అయితే బంపర్‌టు బంపర్ ట్రాఫిక్ జామ్‌ ఉందట.

Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రం ! ఏదో తెలుసా ?

Free train Travel To Prayagraj From Goa

మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?

Naga Sadhus: కుంభమేళాలో క్రికెట్ ఆడిన నాగసాధువులు…వీడియో వైరల్ 

Naga sadhus Played Cricket in Prayagraj

ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో వచ్చేసి నాగసాధువులకు (Naga Sadhus) సంబంధించినది. ఇందులో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది…

కుంభమేళా: ఖర్చు విషయంలో తెలుగు భక్తులు.. తగ్గేదేలే | Telugu Devotees To Kumbh Mela

Telugu Devotees to kumbh Mela

“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.

చర్లపల్లి నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు… ఇవే పూర్తి వివరాలు ! Special Trains To Kumbh Mela

Charlapalli To Danapur Special Trains For Kumbh Mela

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.  ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లతో పాటు అదనంగా 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు చర్లపల్లి నుంచి కుంభమేళాకు (  Special Trains To Kumbh Mela

Airfares For Prayagraj : కుంభమేళా ఫ్లైట్స్‌ ధరలకు రెక్కలు….రంగంలోకి భారత ప్రభుత్వం…50 శాతం ధరల తగ్గింపు…ఎప్పటి నుంచి అంటే.

Government Intervenes to Rationalize Airfares for Prayagraj Flights Amid Kumbh Mela Surge

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.

Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం

65 Lakhs Devotees Had Ram Lalla Darshan In Ayodhya In Just 96 Hours

Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.

కుంభమేళాకు వెళ్లే ఏపీ ఆర్టీసి బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి ? టికెట్ ధర ఎంత ? | APSRTC Busses To Kumbh Mela

APSRTC Busses To kumbh Mela

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…

మౌని అమవాస్య అంటే ఏంటి ? ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? | Mauni Amavasya 2025

Things To On Mauni Amavasya

Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌనీ అమావాస్యను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈరోజున నదీలో లేదా పవిత్ర నదీ నీటితో స్నానం చేసినా ముక్తి లభిస్తుంది అని చాలా మంది నమ్మకం. నదీ స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

టికెట్ లేకుండా థర్డ్ ఏసీలో కుంభమేళా యాత్రికులు… రెండు వర్గాలుగా చీలిన నెటిజెన్లు | Train To Kumbh Mela 2025

Viral Video Of Ticketless Passangers in 3rd AC Train To Kumbh Mela 2025

టికెట్ దొరికినా, దొరకకపోయినా కుంభ మేళా వెళ్లాల్సిందే అని కొంత మంది నిర్ణయించుకుంటారు. అలాంటి భక్తులు కొంత మంది ఏసీ ట్రై‌న్‌లో ప్రయాణిస్తున్న ( Train To Kumbh Mela 2025 )  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

కుంభమేళాకు హైదరాబాద్ నుంచి SpiceJet డైరెక్ట్ ఫ్లైట్స్ | Prayagraj Direct Flights

Prayagraj Direct Flights From Hyderabad

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.

Next Kumbh Mela : నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి ?

Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “  ( Next Kumbh Mela  ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.

error: Content is protected !!