Dhoolpet Patang Market : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పతంగుల మార్కెట్ ఇదే !
ధూల్పేట్లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం
Latest Travel News and Trending Topics Around The World. Don’t Miss Our Next Post, It May Be The Best News You Read Today !
ధూల్పేట్లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం
పంట చేతికి వచ్చిన సందర్భంగా దేశంలో చాలా మంది సంక్రాంతి, పొంగల్, లోహ్రీ సెలబ్రేట్ చేస్తుంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పతంగుల ప్రేమికులు కలిసి కైట్ ఫెస్టివల్ ( Kite Festivals 2025 ) చేసుకుంటారు. అలాంటి కొన్ని నగరాలు ఇవే..
చైనా సందర్శించాలి అనుకుంటున్న భారతీయ పర్యాటకులకు శుభవార్త. వీసా ఫీస్ పాలసీని ( China Visa Fees ) 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగించనున్నట్టు భారత్లోని చైనా ఎంబసి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు తగిన వెసులుబాటు కల్పించే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లో అరుదుగా జరిగే ఒక మేళాకు వెళ్లాను. అదే నో యువర్ ఆర్మీ మేళా. భారతదేశ ఆర్మీ ఎలా పని చేస్తుంది, ఎలాంటి ఆయుధాలు వాడుతుంది ? ఎందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ జాబితాలో టాఫ్ఫైలో ఉందో మీరు ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) చూడవచ్చు.
హైదరాబాద్ ప్రజలు తప్పకుండా వెళ్లే ఈవెంట్లో నుమాయిష్ కూడా ఒకటి. జనవరి 1న ప్రారంభం అవ్వాల్సిన నాంపల్లి ఎగ్జిబిషన్ ( Nampally Exhibition 2025 ) 3వ తేదీన ప్రారంభం అయింది. ప్రారంభోత్సవానికి వెళ్లి అది కవర్ చేసి, ఫస్ట్ డే నుమాయిష్ ఎలా ఉందో మీకు చూపించాలని ఈ పోస్టు పెడుతున్నాను.
మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.
హైదరాబాద్లో ఏటా జరిగి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 3వ తేదీన ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ( Numaish 2025 Opening ) ప్రారంభం అవుతుంది. టికెట్ ధర, టైమింగ్ మరిన్ని వివరాలు…
ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) భారతీయ ఆర్మీ ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తుంది చూడవచ్చు. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ ఎలా సిద్ధం అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచో తెలుసా మరి?
థాయ్లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.
ప్రతీ ఏడాది చైనాలోని హర్బిన్ అనే ప్రాంతం ఒక మంచు కళాఖండంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival ) ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మంచుతో పెద్ద పెద్ద కోటలు, గోడలు వంటివి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.
కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.
ఒక వేళ మీరు న్యూ ఇయర్ సందర్భంగా ( Hyderabad New Year 2025 ) ట్యాంక్బండ్ వెళ్లాలని అనుకుంటే ఈ ప్రాంతాల్లోనే మీ వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది.
కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు ఉంటాయి. పాత సంవత్సరంలో జరగని విషయాలు, పనులు ఈ సంవత్సరం జరుగుతాయి అని చాలా మంది ఆశపడతారు. ఇలాంటి ఆశలతోనే ప్రపంచంలోని ప్రతీ దేశం కొత్త సంవత్సరాన్ని వేడుకగా , వారి ఆచారాలు, విధానాల ప్రకారం సెలబ్రేట్ చేస్తుంది. ఏ దేశం ఎలా సెలబ్రేట్ ( New Year 2025 Celebrations) చేస్తుందో ఈ స్టోరీలో చదవండి.
కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 ) స్వాగతించేందుకు సిద్ధం అవుతున్న హైదరాబాద్ ప్రజలు కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.
మీరు పండరిపురంలోని ( Pandharpur ) విఠోభా దర్శనానికి పండరిపురం వెళ్తుంటే ఈ అప్టేట్స్ మీకోసమే
మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.
1938 లో నాటి హైదరాబాద్ సంస్థానం సమయంలో పబ్లిక్ గార్డెన్లో తొలి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. తరువాత 1946 లో ఎగ్జిబిషన్ను ఇప్పుడు ఉన్న ప్రాంతానికి తరలించారు. నుమాయిష్ ( Hyderabad Numaish 2025 ) గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
పుస్తక ప్రియులను ఒకే చోట చేర్చే వేడుక హైదరాబాద్ బుక్ ఫెయిర్. పుస్తకాల వైభవం అస్సలు తగ్గలేదు…పైగా మరింత పెరిగింది అనడానికి ఉదాహరణే ఈ ఫెయిర్ ( Hyderabad Book Fair 2025 ). ప్రతీ స్టాల్ ముందు కిక్కిరిసిన జనం, కొత్త రచయితల కోలాహలం, తమ పుస్తకాలను బుక్ లవర్స్కు పరిచయం చేస్తున్న రచయితలు..మరెన్నో విశేషాలు ఈ పోస్టులో..
Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.
విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది తిరుపతిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరి . వేలాది కిమీ ప్రయాణించి సైబీరియా, రష్యా ( Russia ), ఆఫ్రికా, శ్రీలంకా ( Sri Lanka ) వంటి దేశాల నుంచి వచ్చే ఎన్నో రకాల పక్షులను చూసేందుకు ఏపీ ప్రభుత్వం ఏటా ఫ్లెమింగోస్ ఫెస్టివల్ ( Flamingos Festival 2025 Facts ) నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ విశేషాలు ఇవే…