Chardham Yatra 2025
|

Char Dham Yatra 2025 : ఛార్‌ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్

భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది. 

Adi Kailash Yatra 2025
|

Adi Kailash Yatra 2025 : ఏప్రిల్ 30 నుంచి ఆది కైలాష్ యాత్రకు ఐఎల్పి జారీ షురూ

ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025)  వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్‌ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. 

Indian Train Journey
|

ఎలుకలు, బొద్దింకలు, చిల్లర తిరిగివ్వని క్యాటరింగ్ సిబ్బంది… 46 గంటల ట్రైన్ జర్నీలో ఫ్రెంచ్ యూట్యూబర్ అనుభవాలు | Indian Train Journey

భారత్‌లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం  కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.

amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసా?

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న 2025 అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra 2025) సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ఒక వేళ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్రయాణం సాఫీగా సాగేందుకు కావాల్సిన సమాచారం అంతా మీకోసం అందిస్తున్నాం.

Kedarnath Yatra 2025
|

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

Nehru Zoological Park
| |

Nehru Zoological Park : అంబేద్కర్ జయంతి రోజు కూడా తెరిచి ఉండనున్న జూపార్క్ 

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు (Nehru Zoological Park) డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన తెరిచే ఉంటుంది. నిజానికి జూపార్క్ ప్రతీ సోమవారం సందర్శకుల కోసం మూసివేస్తారు. 

On-Time Food Delivery
| |

“యూకే, భారత్ నుంచి నేర్చుకో”… ట్రైన్లో ఫుడ్ డిలివరి…వావ్ అన్నట్రావెల్ వ్లాగర్ | On-Train Food Delivery

భారత్ అంటే ఏంటో భారత్‌కు వస్తేనే తెలుస్తుంది. అలాగే భారత్ ఏంటే ఏంటో తొలిసారి భారత్‌కు వచ్చిన వారిని అడిగితేనే తెలుస్తుంది. ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న మన దేశానికి వచ్చిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ రైళ్లో ఉండగానే ఫుడ్ డిలివరి యాప్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన సీటు వద్దకే ఆర్డర్ ఫుడ్ రావడంతో (On-Train Food Delivery) అవాక్కయ్యాడు..భారత్ నుంచి నేర్చుకోమని యూకేకు సలహా ఇచ్చాడు.

Vontimitta Kodandarama Swamy Rathostavam (2)
|

Kodandarama Swamy: కన్నుల పండువగా శ్రీ కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి (Kodandarama Swamy) ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.

Saleshwaram Cave
|

Saleshwaram : 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే తెలంగాణ అమర్‌నాథ్‌ ఆలయం

తెలంగాణలోని దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న గుహాలయం శ్రీ సలేశ్వరం అలయం (Saleshwaram). చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టత ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం, చేసే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. 

Saudi Arabia Bans Indian Visa Ahead Of Ahead Of Hajj 2025
|

Saudi Arabia Visa : భారత్‌ సహా 14 దేశాల వీసా బ్యాన్ చేసిన సౌది అరేబియా

ఇస్లాం మతస్థులకు సౌది అరేబియా (Saudi Arabia Visa) అత్యంత ప్రధానమైన దేశం. చాలా మంది ముస్లిమ్స్ తమ జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలి అని కోరుకుంటారు. అయితే 2025 లో హజ్‌కు వెళ్లాలి అని భావిస్తోన్న అలాంటి వారికి షాక్ ఇచ్చింది సౌది అరేబియా. 

Ooty’s E Pass : టూరిస్టులు ఊటి వరకు వెళ్లి ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు ?

Ooty’s E Pass : టూరిస్టులు ఊటి వరకు వెళ్లి ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు ?

సమ్మర్‌లో ఎక్కువ మంది విజిట్ చేసే హిల్ స్టేషన్లో ఊటి కూడా ఒకటి. ఎండాకాలం చాలా మంది పర్యాటకులు ఊటికి (Ooty’s E Pass System) వెళ్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఊటి వెళ్లడానికి భయపడుతున్నారు. వెళ్లినా వెనక్కి వెచ్చేస్తున్నారు. ఎందుకంటే…

Sampoorna Ramayana Pradarshana (5)
|

Sampoorna Ramayanam: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం…ఆకట్టుకున్న సంపూర్ణ రామాయణం సెట్టింగ్

తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) సెట్టింగ్‌ భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది.

Thailand Digital Arrival Card
| |

Thailand Digital Arrival Card : థాయ్‌లాండ్ వెళ్లాలంటే ఈ కార్డు తప్పనిసరి !

అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా థాయ్‌లాండ్ అప్డేట్ అవుతోంది. ఈ దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డు (Thailand Digital Arrival Card) ను ప్రవేశ పెట్టింది . 2025 మే1 నుంచి ఈ కార్డు తప్పనిసరి చేసింది.

Indian Railways Coaches Production 2024-25 (4)
|

Indian Railways: రైల్వేలో రద్దికి చెక్… బోగీల ఉత్పత్తిలో అదరగొట్టిన ఇండియన్ రైల్వే

రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రద్దీని నిర్వహించే విషయంపై భారతీయ రైల్వే (indian Railways) ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఉత్పాదకత పరంగా అదరగొట్టింది.

European Mr Abroad Vlogger Praised Hyderabad Metro
| |

“లండన్‌ కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro Rail

మిస్టర్ ఎబ్రాడ్ అనే యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ ఇటీవలే హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో (Hyderabad Metro Rail) ప్రయాణించాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ స్టేషన్ నుంచి లకిడీకాపూల్ వరకు ప్రయాణించిన ఈ వ్లాగర్ పాజిటీవ్‌ రియాక్షన్ చూసిన తరువాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. 

TTD Updates 5

TTD Donation Perks: తిరుమలలో రూ. కోటి విరాళంగా ఇస్తే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా?

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. కోటి విరాళంగా ఇచ్చే (TTD Donation Perks) భక్తులకు ప్రత్యేేక సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు పూర్తివివరాలతో ఒక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలిపి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిచింది.

India Beat USA and Europe In Locomotive Production
|

లోకోమోటివ్ ఉత్పత్తిలో అమెరికా, యూరోప్‌ను వెనక్కి నెట్టిన భారత్ | Locomotive Production

ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమేటివ్స్ (ట్రైన్ ఇంజిన్లు) తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ. 

Cosmetic Tourism
| | | | |

Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !

ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…

Japanese Women In Vijayawada Kananadurgamma Pushparchana Seva
| |

దుర్గమ్మ ప్రత్యేక పుష్పార్చనలో పాల్గొన్న జపనీస్ భక్తులు | Japanese Women In Indrakeeladri 

అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.

Vontimitta Brahmostavam 2025

ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మెత్సవాలు | Vontimitta Brahmotsavam 2025

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ  నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.