RailOne : ఇక రైలు టికెట్ల కోసం పది యాప్‌లు అక్కర్లేదు… సింగిల్ యాప్‌లో సూపర్ సేవలు.. రైల్ వన్ వచ్చేసింది

Prayanikudu

RailOne : రైలు టికెట్లు బుక్ చేయడానికి ఒక యాప్… ప్లాట్‌ఫారమ్ టికెట్ల కోసం మరో యాప్… ప్రయాణంలో ఆహారం బుక్ చేసుకోవడానికి ఇంకో యాప్… రైలు ఎక్కడ ఉందో చూడటానికి, ప్రయాణంలో సహాయం కోసం…

Indian Railways : రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఒకే యాప్‌లో అన్నీ.. రైల్ వన్ యాప్ వచ్చేసింది!

Prayanikudu

Indian Railways : భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం ఒక సరికొత్త, అద్భుతమైన యాప్‌ను విడుదల చేసింది.

Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!

Prayanikudu

Indian Railways: రైలు టికెట్ బుకింగ్‌లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది.

Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

Prayanikudu

Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్‌పై … Read more

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బెర్తులు ఖాళీగా ఉంటే ఉప్ గ్రేడ్ ఖాయం!

Prayanikudu

Indian Railways : మన దేశంలో రైలులో ప్రయాణించే వారి సంఖ్య ఇతర వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అందుకే రైల్వేశాఖ, ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులను మోసుకెళ్లే రవాణా సదుపాయంగా రికార్డు సృష్టించింది.

Train Toilets:ట్రైనల్లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా ? ఈ కథ తెలియకుండా వాటిని వాడొద్దు సుమా !

Prayanikudu

Train Toilets: ఇప్పుడు రైలు ప్రయాణం అంటే ఒక లగ్జరీ జర్నీ. ఏసీ బోగీలు, బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు… అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. రైళ్లలో టాయిలెట్లు లేక ప్రయాణికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు

Prayanikudu

Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.

Sabari Rail : నెరవేరనున్న దశాబ్ధాల కల.. శబరి రైలుకు గ్రీన్ సిగ్నల్.. జూలై నుండి భూసేకరణ ప్రారంభం

Prayanikudu

Sabari Rail : కేరళలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మంజూరైన 111 కిలోమీటర్ల పొడవైన అంగమాలి-ఎరుమేలి శబరి రైలు ప్రాజెక్ట్ చివరకు ముందుకు సాగుతోంది. రాష్ట్ర రైల్వే మంత్రి వి. అబ్దురహిమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1997-98లో మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జూలై నుండి భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.

ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

hemkunt express

తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది

Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

act of kindness

Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్ 

Cautionary Tale

ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.

ఛార్‌ ధామ్ యాత్ర కోసం ఐఆర్‌సీటీసి స్పెషల్ టూరిస్టు ట్రైన్ | IRCTC Char Dham Yatra 2025

IRCTC Char Dham Yatra 2025

ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది. 

రైల్వే క్లాక్ డిజైన్ చేయండి…రూ.5 లక్ష బహుమతి పొందండి | Digital Clock Design Contest

Digital Clock Design Contest

క్రియేటివ్‌గా ఆలోచించిన డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే భారతీయ రైల్వే మీలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు నెక్ట్స్ జెనరేషన్ డిజిటల్ క్లాక్ డిజైన్ (Digital Clock Design Contest) చేసిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కొత్త లుక్కు చూశారా | Sullurpet Railway Station

Sullurupet Railway Station

అమృత్‌ భారత్‌ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్‌లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ( Sullurpet Railway Station) అప్‌గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.

చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism

IRCTC Tourism

చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.

ఎలుకలు, బొద్దింకలు, చిల్లర తిరిగివ్వని క్యాటరింగ్ సిబ్బంది… 46 గంటల ట్రైన్ జర్నీలో ఫ్రెంచ్ యూట్యూబర్ అనుభవాలు | Indian Train Journey

Indian Train Journey

భారత్‌లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం  కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

Kedarnath Yatra 2025

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

“యూకే, భారత్ నుంచి నేర్చుకో”… ట్రైన్లో ఫుడ్ డిలివరి…వావ్ అన్నట్రావెల్ వ్లాగర్ | On-Train Food Delivery

On-Time Food Delivery

భారత్ అంటే ఏంటో భారత్‌కు వస్తేనే తెలుస్తుంది. అలాగే భారత్ ఏంటే ఏంటో తొలిసారి భారత్‌కు వచ్చిన వారిని అడిగితేనే తెలుస్తుంది. ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న మన దేశానికి వచ్చిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ రైళ్లో ఉండగానే ఫుడ్ డిలివరి యాప్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన సీటు వద్దకే ఆర్డర్ ఫుడ్ రావడంతో (On-Train Food Delivery) అవాక్కయ్యాడు..భారత్ నుంచి నేర్చుకోమని యూకేకు సలహా ఇచ్చాడు.

Pamban Bridge Inauguration : శ్రీరామ నవమి రోజున పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోది

Pamban Bridge To Be Inaugurated By Pm Modi On Sri Ram Navami (3)

భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు.

Indian Railways: రైల్వేలో రద్దికి చెక్… బోగీల ఉత్పత్తిలో అదరగొట్టిన ఇండియన్ రైల్వే

Indian Railways Coaches Production 2024-25 (4)

రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రద్దీని నిర్వహించే విషయంపై భారతీయ రైల్వే (indian Railways) ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఉత్పాదకత పరంగా అదరగొట్టింది.

error: Content is protected !!